టీఆర్ఎస్ యూత్ లీడర్‌ కుటుంబానికి అండగా కేటీఆర్‌..

112
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణం, సర్దాపూర్‌కు చెందిన టీఆర్ఎస్ యూత్ విభాగం నాయకుడు తాళ్ల అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, శనివారం అఖిల్‌ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు.

- Advertisement -