నాయిని కుటుంబ సభ్యులను పరామర్శించిన కోలేటి..

168
naini
- Advertisement -

దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్ధ ఛైర్మన్ కోలేటి దామోదర్,మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. నాయిని నర్సింహారెడ్డి ఆయన సతీమణి అహల్య చిత్రపటానికి కొప్పుల ఈశ్వర్, దామోదర్ గుప్తాలు పూలమాల వేసి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, రోజుల వ్యవధిలో నాయిని దంపతులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు.వారిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

- Advertisement -