తుమ్మబాల మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

10
- Advertisement -

హైదరాబాద్ ఆర్చ్ బిషప్, మోస్ట్ రివరెండ్ తుమ్మబాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వరంగల్ ప్రాంత వాసి తుమ్మబాల, క్రీస్తు సేవకోసం తన జీవితాన్ని అర్పించి, తాను విశ్వసించిన ఆధ్యాత్మిక సేవలో అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు.

ఈ సందర్భంగా వారితో తనకున్న పరిచయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబసభ్యులకు బంధు మిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read:టీటీడీకి భారీ విరాళం..

- Advertisement -