నిర్మాత దొరస్వామి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

142
kcr
- Advertisement -

వీఎంసి ఆర్గనైజేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సీఎం అన్నారు. దొరస్వామి రాజు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ముఖ్యమంత్రి అన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సాననుభూతిని తెలిపారు.

- Advertisement -