శ్రీవారి సన్నిధిలో కర్ణాటక సీఎం…

64
cm
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. మాజీ సీఎం యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శంచుకోగా వారికి ఆలయ అధికా రులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం తిరుమలలో నిర్మాణం లో ఉన్న కర్ణాటక భవనాన్ని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారావు తో కలిసి పరిశీలించారు.కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణం ఆలస్యమైందని, ఐదు నెలల్లో కల్యాణ మండపం, మొదటి భవనాన్ని పూర్తి చేస్తామని సీఎంకు వెల్లడించారు. 2020 సంవత్సరంలో కర్ణాటక భవనానికి శంకుస్థాపన చేశారు.

- Advertisement -