కేటీఆర్‌ని కలిసిన కల్వకుర్తి నేతలు..

3
- Advertisement -

ఇటీవల కల్వకుర్తి సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మిక నాయకుడిగా ముచ్చటగా మూడోసారి గెలిచిన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఐనేని సూర్యప్రకాశరావు కేటీఆర్ ని కలిశారు.సూర్యప్రకాష్ రావుని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి లతో పాటు ముఖ్యనాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆనంద్ పై బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయినేని సూర్యప్రకాశ్రావు 63 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Also Read:అలీవ్‌ గింజలు..అద్భుత ప్రయోజనాలు!

- Advertisement -