గిఫ్ట్‌ ఏ స్మైల్‌..ముందుకొచ్చిన కాదంబరి ఫౌండేషన్‌

692
kadambari kiran
- Advertisement -

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్‌ ఛాలెంజ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. #GiftASmile Chalange లో భాగంగా మనం సైతం అంటూ సినీ నటుడు కాదంబరి కిరణ్‌కు చెందిన కాదంబరి ఫౌండేషన్ ముందుకొచ్చింది.

అనారోగ్యంతో బాధలు పడుతున్న సినీ కార్మికులకు 65 వేల రూపాయల చెక్కులను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు రామచంద్రరావు అందజేశారు.ఈ సందర్భంగా కాదంబరి ఫౌండేషన్ చైర్మన్ కిరణ్,చిత్రపురి కాలనీలో మెగా హెల్త్ క్యాంపు, రక్తదాన శిబిరాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు నరేష్‌,సొసైటీ సభ్యులు వినోద్ బాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -