ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధిష్టానం సీరియస్‌..!

135
bandi
- Advertisement -

కాషాయ పార్టీ నేతలకు కర్రు కాల్చి వాతపెట్టారు పట్టభద్రులు. బండి సంజయ్ పిచ్చికూతలకు ఓటు సమాధానం చెప్పారు. ఇంకా విచిత్రమెంటంటే బీజేపీ ఓటర్లు సైతం కారుకు జై కొట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బీజేపీ,బండి సంజయ్‌పై సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు.

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది యధావిధంగా….

- Advertisement -