జియో నుండి బంపర్‌ ఆఫర్‌..!

378
- Advertisement -

రిల‌య‌న్స్ జియో సంస్ధ‌ కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో వినియెగ‌దారుల‌ను అట్రాక్ట్ చేస్తుంది. త‌క్కువ ధ‌ర‌కే ఇంట‌ర్ నెట్ ఇవ్వ‌డంతో పాటు కొత్త కొత్త ప్లాన్ ల‌ను విడుద‌ల చేస్తున్నారు. దీంతో టెలికం రంగంలో ప్ర‌స్తుతం జియో టాప్ నెంబ‌ర్ 1 లో కొన‌సాగుతుంది. ఇక తాజాగా మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. జియో సంస్థ కేవలం రూ. 600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది.

jio

ఆగస్టు 12వ తేదీన జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించబోతోంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1జీబీపీఎస్ స్పీడ్ తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. ఓఎస్టీ డివైస్ కోసం రూ. 4500 చెల్లించాల్సి ఉంటుంది. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి.

- Advertisement -