- Advertisement -
ఆస్కార్స్-2026 బరిలో జాన్వీ కపూర్ సినిమా నిలిచింది. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ‘హోమ్ బౌండ్’ మూవీ నిలిచింది. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఎంపికైంది ఈ సినిమా.
కాగా, ఈ నెల 26న ఇండియాలో విడుదల కానుంది ‘హోమ్ బౌండ్’ చిత్రం . ‘హోమ్ బౌండ్’ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా.
Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!
- Advertisement -

