తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ జయంతి..

252
PV Jayanthi
- Advertisement -

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తింగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌లో జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జాగృతి అధ్యక్షులు కవితల పిలుపు మేరకు పీవీ జయంతి ఉత్సవాలు ప్రారంభం సంధర్భంగా న్యూజిలాండ్‌లో జాగృతి సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పీవీ సేవలను స్మరించుకున్నారు.

అలాగే లండన్‌లో తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్ డమ్ ఆధ్వర్యంలో పీవీకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూకే జాగృతి అధ్యక్షులు సుమన్ బల్మూరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -