ఎమ్మెల్యేతో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్..

52
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మిరవీందర్ నూతన గృహప్రవేశం సందర్భంగా ఇంటి ఆవరణలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ (మం) సోషల్ మీడియా అధ్యక్షులు, భవాండ్ల సంతోష్ కుమార్. ముదిరాజ్, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -