టీ ఇన్నోవేషన్ ఉత్సవం ప్రారంభం..

246
T-Innovation Utsavam
- Advertisement -

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో టీ ఇన్నోవేషన్ ఉత్సవం ప్రారంభమయింది. ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. పద్మశ్రీ చింతకింది మల్లేశం కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో రూపొందించిన పలు ఆవిష్కరణలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు. రాత్రి పది గంటల వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

- Advertisement -