ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ కోటి విరాళం..

238
cmrf
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలు, సహాయక చర్యల కోసం తమవంతు సాయంగా ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం ప్రగతి భవన్ లో కంపెనీ ఎండి డాక్టర్ కె.ఆనంద్ కుమార్, డిప్యూటి ఎండి ప్రసన్న దేశ్ పాండే, వైస్ ప్రెసిడెంట్ ముత్తయ్య, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సత్యవాణి, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కామేశ్వర్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందించారు.

- Advertisement -