ఆర్మీ..బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్

18
- Advertisement -

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు ఇండియన్ ఆర్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి రాతపరీక్షలేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేవలం ఇంటర్వ్యూ & మెడికల్ టెస్టులు మాత్రమే చేసి అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

అంతేగాదు సంవత్సర జీతం రూ. 17-18 లక్షల ప్యాకేజ్. ఎంపికైన వెంటనే లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది. ఏదైనా బ్రాంచ్‌లో B.Tech పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు.

Also Read:కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా

- Advertisement -