కివీస్‌తో టీమిండియా సిరీస్‌

296
hardhik
- Advertisement -

నేటి నుండి కివీస్‌తో టీమిండియా సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్‌తో సిరీస్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది భారత్. ఇక ఇవాళ వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 20, 22 తేదీల్లో మిగతా టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.

నవంబర్ 25, 27, 30 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఘోర ఓటమి తర్వాత జరుగుతోంది ఈ సిరీస్‌. టీ20లకు హార్ధిక్ కెప్టెన్‌గా వ్యవహారించనుండగా ధావన్ వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నారు.

ఇప్పటివరకు ఇండియా-న్యూజిలాండ్ మధ్య 20 టీ20 మ్యాచ్‌లు జరగగా అందులో ఇండియా 11 గెలవగా, న్యూజిలాండ్ 9 గెలిచింది. ఇరు జట్లూ స్వల్ప మార్పులతో బరిలోకి దిగనున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -