దేశంలో కొత్త‌గా 22,279 క‌రోనా కేసులు..

59
- Advertisement -

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గువస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో 22,279 కొత్త‌గా క‌రోనా కేసులు నమెదైయ్యాయి. అయితే గడిచిన 24 గంటలతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతం త‌గ్గింది. 60298 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. కొత్త‌గా 325 మంది మ‌ర‌ణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 5,11,230. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 175.03 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. దేశ‌వ్యాప్తంగా 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -