దేశంలో మరో నూతన కరోనా వేరియంట్…

156
co
- Advertisement -

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ మహిళకు నూతన వేరియంట్ కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ధ్రువీకరించారు మధ్యప్రదేశ్ వైద్య విద్య మంత్రి విశ్వస్ సారంగ్. ఎన్‌సిడిసి (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) యొక్క నివేదికలో నూతన వేరియంట్ ను పేర్కొన్నట్లు వెల్లడించారు.

వైరస్ వ్యాప్తి నియంత్రణకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన మంత్రి విశ్వస్ సారంగ్. …నూతన వేరియంట్ కరోనా వైరస్ సోకిన మహిళ కోవిడ్ టీకా తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చికిత్స.. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు.

- Advertisement -