టాస్ గెలిచిన బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌..

358
- Advertisement -

గౌహతిలో జరిగే శ్రీలంక, టీమిండియా తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ సేన మొదట బౌలింగ్ ఎంచకుంది. గౌహతి పిచ్ బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తుందన్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛేజింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.

అయితే గౌహతిలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేయనున్న నేపథ్యంలో అందరి కళ్లు అతడిపైనే ఉండనున్నాయి. యువ పేసర్ నవదీప్ సైనీ కూడా తుదిజట్టులో స్థానం సంపాదించుకున్నాడు. స్వదేశంలో జరిగిన చివరి ఐదు టీ20ల్లో శ్రీలంకపై భారత్‌ గెలిచింది.

- Advertisement -