దేశంలో 97 లక్షలు దాటిన కరోనా కేసులు..

180
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 26,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 385 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,03,770కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 3,83,866 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,40,958 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 91,78,946 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 10,26,399 శాంపిల్స్‌ పరీక్షించగా ఇప్పటి వరకు 14,88,14,055 నమూనాలను టెస్ట్‌ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -