రేపే భారత్‌ బంగ్లాతో డీ…

298
- Advertisement -

భారత్ బంగ్లదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ రేపట్నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బంగ్లాదేశ్‌ జట్టు తాత్కాలిక కెప్టెన్‌ లిటన్ కుమార్‌ దాస్‌ వన్డే సిరీస్ ట్రోఫీని ఆవిష్కరించారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు తొలి వన్డే మీర్‌పూర్‌ వేదికగా జరగగా రెండో వన్డే ఈ నెల 7న జరగనుంది. మూడో వన్డే 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం 12.30గంటలకు ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కూడా జరగనుంది.

ఇవి కూడా చదవండి…

రాహుల్‌ సలహాకి …ఫైరైన బీజేపీ

పాదయాత్రలు కాదు..రిలే యాత్రలు!

దివ్యాంగులకు అండగా టీఎస్ సర్కార్..

- Advertisement -