ముఖ్రాకేలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

171
green
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. ముఖ్రాకేలో గ్రామంలొ రాజ్యసభ సబ్యులు సంతొష్ కుమార్ గ్రిన్ ఇండియా చాలెంజ్ లొ సర్పంచ్ గాడ్గె మినాక్షి సుభాష్ అద్వర్యంలొ 4000 మొక్కలు నాటారు.

గత సంవత్సరం గ్రీన్ ఇండియా చాలెంజ్ లొ 10000 మొక్కలు నాటి రక్షించారు …ఈ రొజు నాటిన మొక్కలు కాపాడతామని ప్రమాణం చేసిన గ్రామస్తులు ..ఈ కార్యక్రంలొ mptc గాడ్గె సుభాష్ ,సంజీవ్ ,తిరుపతి ,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -