శబరిమలకు పోటెత్తిన భక్తులు..

29
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. ఉదయం పంపా నది మరియు శబరిమల సన్నిధానం వద్ద భారీగా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు చేరుకోవడం జరిగింది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ.. శబరిమల మారు మోగుతుంది.

Also Read:స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

- Advertisement -