సైంధవ్ రైట్స్ భారీ రేటుకి!

23
- Advertisement -

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం సైంధవ్. వెరీ ట్యాలెంటెడ్ హిట్ వర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్సకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని విడుదల చేయడానికి పండుగ సీజన్ బెస్ట్ ఛాయిస్. జనవరి 13 న సినిమా రిలీజ్ కానుండగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఆడియో హక్కులని ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సౌత్ వారు అయితే సొంతం చేసుకున్నారు. దీనితో ఈ సినిమాకి కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Also Read:బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత..

- Advertisement -