” హమ్ కిసి సే కమ్ నహి ” కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి

331
mahamood ali
- Advertisement -

బాలల దినోత్సవం సందర్భంగా నారాయణ గూడ వెంకటేశ్వర కాలనీ లోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన హమ్ కిసి సే కమ్ నహి ” కార్యక్రమానికి హోంమంత్రి మహమ్మద్ అలీ హాజరయ్యారు. ఈసందర్భంగా ర్యాంప్ వాక్ చేసి చిన్నారులు అలరించారు. ఈ కార్యక్రమంలో 2019 క్యారమ్ వరల్డ్ ఛాంపియన్ అపూర్వ , ఏషియా ఇంటర్నేషనల్ మిస్ ఇండియా 2018 మమత త్రివేది , కాలనీ ప్రెసిడెంట్ సుమన్ సరఫ్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -