ఓటీటీలోకి.. ‘హిడింబ’

38
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించగా ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని భారీ వసూళ్లను రాబట్టింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ రైట్స్ సొంతం చేసుకోగా ఇవాళ్టి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటిటి లో ఓ మంచి సినిమాని చూసి థ్రిల్ అవ్వాలి అనుకునేవారు హిడింబ ని ఎంజాయ్ చేయండి. ఈ చిత్రానికి అయితే వికాస్ బాడిస సంగీతం అందించగా గంగపట్నం శ్రీధర్ నిర్మాణం వహించారు.

Also read:పాడవోయి భారతీయుడా!

- Advertisement -