ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని పరామర్శించిన హరీష్…

27
- Advertisement -

పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం సాయంత్రం పటాన్‌ చెరులోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో పరామర్శించారు. ఇటీవల వారి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందిన విషయం విధితమే. వారి కుటుంబసభ్యులందరికీ ధైర్యం చెప్పారు. ఇలాంటి కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

Also Read:పచ్చిమిర్చి తింటే షుగర్ వ్యాధి తగ్గుతుందా?

- Advertisement -