యూత్ ఐకాన్‌…కేటీఆర్

189
ktr
- Advertisement -

ప్రముఖ జర్నలిస్ట్ టి వేణుగోపాల్ రెడ్డి రచించిన యూత్ ఐకాన్ కేటీఆర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటలకు చైర్మన్ ఛాంబర్‌లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు వేణుగోపాల్ రెడ్డి.

- Advertisement -