హిజాబ్‌ ఇష్యూపై గుత్తా జ్వాల

52
gutha
- Advertisement -

హిజాబ్ ఇష్యూ…ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదమైన ఈ విషయంపై స్పందించారు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల. చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి అని పేర్కొన్నారు.

- Advertisement -