ఆసీస్‌లో కాల్పులు..ఆరుగురు మృతి

79
- Advertisement -

ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. క్వీన్స్‌లాండ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

పోలీసులపై ముష్కరులు మెరుపు దాడులకు దిగగా దీంతో అలర్ట్ అయిన స్పెషల్ ఆపరేషన్ పోలీసులు.. ఇద్దరు ముష్కరులు, ఒక మహిళను కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు కూడా మృతి చెందారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -