సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతపోరు మరోసారి బహిర్గతమైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
సేవ్ పటాన్చెరు స్లోగన్తో స్థానిక కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న కుర్చీలను పగలకొట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
పటాన్చెరులో గూడెం మహిపాల్ రెడ్డి v/s కాటా శ్రీనివాస్ గౌడ్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపు
పటాన్చెరు చౌరస్తా వద్ద మోహరించిన పోలీసులు
సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్చెరు స్లోగన్ తో రోడ్డెక్కిన కార్యకర్తలు, నాయకులు
పార్టీ… pic.twitter.com/FpqRBH8GTi
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025
Also Read:తెలంగాణలో రూ.56 వేల కోట్ల పెట్టుబడులు

