ట్విట్టర్లో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

250
mp santhosh
- Advertisement -

ట్విట్టర్‌లో దూసుకెళ్తోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో 2 వ స్థానంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉంది. ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్వీట్లతో దూసుకెళ్తోంది.

దీంతో సంతోష్ మూడేళ్ల కృషి ఫలించింది.సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకొస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసల జల్లు కురిపించారు.

- Advertisement -