గ్రీన్ ఛాలెంజ్.. నిత్యావసర సరుకుల పంపిణీ..

221
Green India Challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ నిర్వాహకులు పర్యావరవరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో ఆకలితో తెలిసిన వ్యక్తిని నిద్ర పోవద్దు అనేది కూడా అంతే ముఖ్యమని, ఆకలితో ఉన్నవారికి కనీసం ఒక పూట అన్నం అందివ్వాలని ముందుకొచ్చి అన్నదానం చేస్తున్నారు.

Green India Challenge

కేసీఆర్ పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో 200 మంది వలసా కూలీలకు గోసారి బియ్యం కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండేర్ రాఘవ, ప్రజా ప్రతినిధి కిశోర్ గౌడ్, నాచారం సిఐ మహేష్ గౌడ్‌లు పాల్గొన్నారు.

MP Santosh Kumar TRS Green India Challenge Team Distributed grocery to Poor People In Mallapoor Hyderabad, Green India Challenge Team Distributed Grocery

 

- Advertisement -