కెన్యా రిపబ్లిక్ డే.. మొక్కలు నాటిన మేరీ శ్యామ్..

322
Green India Challenge
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కెన్యా లో రిపబ్లిక్ డే సందర్భంగా మొక్కలు మేరీ శ్యామ్, చిన్నారులు నాటారు. ఈ సందర్భంగా మేరీ శ్యామ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఈరోజు కెన్యా రిపబ్లిక్ డే సందర్భంగా చిన్నారులతో మొక్కలు నాటము. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నటి ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కవాలిని కోరుకుంటున్నానని తెలిపింది.

- Advertisement -