కరిమళ గుట్టల్లో గ్రీన్ ఛాలెంజ్

155
kerala
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం స్వాములు మొలకెత్తిన కొబ్బరికాయను నాటిన స్వాములు…ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం తో పచ్చదనం పెరిగి వానలు రావాలి కోతులు అడవులకు వాపసు పోవాలి అనే ఉద్దేశ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఈ చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మన అందరూ కూడా బాధ్యతగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడమే మనమిచ్చే గొప్ప సంపద అన్నారు.అలాగే జాతీయ యువత దినోత్సవం సందర్బంగా యువకులు ముందుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -