సీఎం ఫాంహౌస్‌లో గ్రీన్ ఛాలెంజ్..

12
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్  తో కలిసి ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,బి.ఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి,బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి,చందు,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -