గవర్నర్ తమిళి సై ట్విట్టర్ హ్యాక్

21
- Advertisement -

సైబర్ కేటుగాళ్లు మరోసారి పంజా విసిరారు. ఇప్పటికే మంత్రి దామోదర సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేయగా తాజాగా గవర్నర్ తమిళి సై ఎక్స్‌ ట్విట్టర్‌ను హ్యాక్ చేశారు. అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు గుర్తించిన రాజ్‌భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లే కాదు సామాన్యులను వదలట్లేదు సైబర్ నేరగాళ్లు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ కేటుగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు.

Also Read:ఉదయం లేవగానే ఇలా చేస్తే మంచిది..!

- Advertisement -