గ‌వ‌ర్న‌ర్ ఎట్ హోంకు కేసీఆర్

313
Governers At Home Meet
- Advertisement -

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్ భ‌వ‌న్ లో ఎట్ హోం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు ఇరు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ స‌ర‌సింహన్. దీంతో రాజ్ భ‌వ‌న్ మొత్తం వీఐపీల తాకిడితో సంద‌డి నెల‌కొంది. ఈ ఎట్ హోం కార్య‌క్ర‌మానికి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయుకులకు ఆహ్వానం పంపారు గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు.

at home

గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం మేర‌కు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హోం మంత్రి మ‌హ‌మ్ముద్ అలీ, అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మ‌న్ స్వామిగౌడ్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు ఎట్‌హోంకు హాజరయ్యారు.

- Advertisement -