IITలో సీటు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్ధిని..

300
Government College Student
- Advertisement -

ఈ రోజు ప్రకటించిన IIT మొదటి విడత కౌన్సిలింగ్‌లో IIT ధన్బాద్‌లో సీటు సాధించిన ప్రభుత్వ జూ.కళాశాల బూర్గంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్ధిని ఎస్.పవిత్ర. ఎటువంటి కోచింగ్ లేకుండా కేవలం కళాశాల అధ్యాపకుల బోధన,స్వయంకృషితోనే సీటు సాధించింది పవిత్ర.తెలంగాణ ప్రభుత్వ జూ.కళాశాలల గౌరవాన్ని ఇనుమడింపజేసిన నిరుపేద విద్యార్ధిని పవిత్రకు ఇంటర్ బోర్డు అధికారులు అభినంధనలు తెలిపారు.

- Advertisement -