బంగారం కొనుగోలుదారులకు షాక్

282
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్.. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో తులం ధర రూ.440 పెరిగి రూ.50,400కు చేరింది. కేజీ వెండి రూ.560 పెరిగి రూ.58,580కి చేరుకుంది.

ఇక హైదరాబాద్‌లోనూ బంగారం ధర మరింత పెరిగింది. 24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ.240 పెరిగి మ రూ.50,200కి చేరగా 22 క్యారెట్ల ధర రూ.46 వేలుగా ఉంది. కేజీ వెండి రూ.800 పెరిగి రూ.63 వేలకు చేరింది. గ్లోబల్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,677 డాలర్లకు, వెండి 19.69 డాలర్లకు చేరాయి.

- Advertisement -