నేటి బంగారం,వెండి ధరలివే

44
- Advertisement -

ఇవాళ్టి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,000 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,400గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,980గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.73,000గా ఉండగా చెన్నైలో రూ.73,000,బెంగళూరులో రూ.73,000,కేరళలో రూ.73,000గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -