- Advertisement -
బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత 3 రోజుల్లోనే రూ.3 వేలకుపైగా పెరిగాయి పసిడి ధరలు. 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా 23 వేలు520గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా 10 వేల700గా ఉంది.
ఏప్రిల్ 21న చరిత్రలోనే తొలిసారిగా లక్ష మార్క్ దాటింది బంగారం ధర. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.లక్షా 50వేలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా సుంకాల పెంపు, యుద్ధ పరిస్థితుల వల్ల పసిడి ధరలు పెరుగుతున్నాయి.
Also Read:BB9: నామినేషన్స్ నుంచి ఇమ్మూ సేఫ్
- Advertisement -

