పెరిగిన పసిడి..తగ్గిన వెండి

65
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.47,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 51,810గా ఉంది. బంగారం ధరలు పెరిగితే వెండి ధర మాత్రం రూ. 300 తగ్గాయి. దీంతో చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,500గా ఉంది.

ఇక చెన్నైలో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,810గా ఉంది.

- Advertisement -