సిరిసిల్లకు కాళేశ్వర గంగ..ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా: కేటీఆర్

479
ktr kaleshwaram water
- Advertisement -

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాలకు కాళేశ్వరం నీరు చేరుకోగా తాజాగా సిరిసిల్లకు గోదారమ్మ పరుగులు పెట్టింది.

శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ సిరిసిల్ల – తంగళ్లపల్లి వంతెనకు చేరుకున్నాయి. గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్ళలో సంతోషం నిండుకోగా కేటీఆర్ సైతం ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

గోదావరి బ్యాక్ వాటర్ సిరిసిల్ల శివారుకు చేరుకోవడం సంతోషంగా ఉందని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు కేటీఆర్. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Kaleshwaram water reaching far areas of Siricilla, mahabubabad and suryapet districts. Kaleshwaram water reaching far areas of Siricilla, mahabubabad and suryapet districts.

siricilla kaleshwaram water siricilla kaleshwaram water siricilla kaleshwaram water

- Advertisement -