మంత్రి హరీష్ రావుని కలిసిన స్వాతి

449
harish
- Advertisement -

మంత్రి హరీష్ రావు చొరవతో గజ్వేల్ చేరుకుంది విద్యార్ధిని స్వాతి. గజ్వేల్ కి చెందిన లింగంపల్లి స్వాతి అనే అమ్మాయి లాక్ డౌన్ నేపథ్యంలో కడప జిల్లా లోని తన స్నేహితురాలి దగ్గర చిక్కుకపోవడంతో అమ్మాయి తల్లి లింగంపల్లి అమృత మంత్రి హరీష్ రావుని సంప్రదించారు.

విషయం తెలుసుకున్న హరీష్… ఏపీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి కడప జిల్లా నుండి అమ్మాయిని ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించి గజ్వేల్ కి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరీష్‌ని కలిసి స్వాతి కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -