తిరుమలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

14
- Advertisement -

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమలకు చేరుకున్న గడ్కరీకి  టీటీడీ జేఈవో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులు ఆయన్ని  గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. దర్శనానంతరం  వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం,తీర్థ ప్రసాదాలు అందించారు.

అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అనేక సంవత్సరాల నుండి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే లడ్డూను తయారు చేస్తారని…తప్పుడు వార్తలకు భక్తులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. టీటీడీ లడ్డూపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Also Read:Uttam:ప్రాధాన్యాత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాలు

- Advertisement -