హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్

19
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితా వచ్చేసింది. ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇక తాజాగా మిగిలిన హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డి,ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత, కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ ,పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ ,మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి ,చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ,వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య ,నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్,జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ ,ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ,మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి,మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి ,నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్,సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ఉన్నారు.

Also Read:పాపం.. రఘురామకు నో టికెట్?

- Advertisement -