మొక్క‌లు నాటిన గ‌చ్చిబౌలి ఇన్ స్పెక్ట‌ర్

150
GREENCHALLEANGE
- Advertisement -

రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ప్రా‌రంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్క‌లు నాటారు గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ఇన్స్ పెక్ట‌ర్ ఐఆర్ శ్రీనివాస్.. గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఈరోజు మూడు మొక్క‌లు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం చాలా అద్భుతం అన్నారు.

ఈసంద‌ర్బంగా ఆయ‌న మ‌రో ముగ్గురికి మొక్క‌లు నాటాల్సిందిగా స‌వాల్ విసిరారు. వి. న‌రేష్ చౌద‌రి(ఫెసిలిటిస్ మేనేజ‌ర్, ఆప‌రేష‌న్స్ ఐఎస్బి ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్). 2.ఏ క్రిష్ణారెడ్డి(అడ్మిన్ అండ్ సెక్యూరిటి ఇంఛార్జ్)3.జి జ‌లెంద‌ర్ రెడ్డి(సెక్యూరిటీ ఆఫీస‌ర్, హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల‌కు మొక్క‌లు నాటాల్సిందిగా కోరారు.

- Advertisement -