కాళేశ్వరంలో చేపల పంట..

53
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో చేపల పంట పండింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి అటవీ ప్రాంతంలో చేపలు ప్రత్యక్షం కావడంతో ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలను పట్టుకున్నారు. అనంతరం ఉపాధిహామీ కూలీలు మాట్లాడుతూ ఇప్పటివరకు ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదని ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో అని ఆశ్చర్యానికి గురవుతున్నామని అన్నారు.

- Advertisement -