రాష్ట్రంలో ఫీవర్ సర్వే..

86
fever survey
- Advertisement -

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.

ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్‌ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారు. లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్యాన్ని రోజూ మానిటర్‌ చేస్తారు. అవసరం అయితే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తారు.

- Advertisement -